ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్నారు
హైకోర్టు లెటర్హెడ్ను సృష్టించి ఉద్యోగాల పేరుతో కొందరు మోసానికి పాల్పడుతున్నారని, వారిపట్ల జాగ్రత్త వహించాలని ఉద్యోగ ఆశావహులను హైకోర్టు కోరింది. వాట్సాప్ ద్వారా తప్పుడు నోటిఫికేషన్, ‘క్లర్క్(సీసీ)’ పోస్టుకు కొందరు
ఆశావహులూ జాగ్రత్త వహించండి: హైకోర్టు సూచన
ఈనాడు, అమరావతి: హైకోర్టు లెటర్హెడ్ను సృష్టించి ఉద్యోగాల పేరుతో కొందరు మోసానికి పాల్పడుతున్నారని, వారిపట్ల జాగ్రత్త వహించాలని ఉద్యోగ ఆశావహులను హైకోర్టు కోరింది. వాట్సాప్ ద్వారా తప్పుడు నోటిఫికేషన్, ‘క్లర్క్(సీసీ)’ పోస్టుకు కొందరు ఎంపికైనట్లు ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. హైకోర్టు, దిగువ కోర్టుల్లో ఆ విధమైన పోస్టు లేదని పేర్కొంది. నేరగాళ్లు/కుట్రదారులపై చర్యలు తీసుకునేందుకు తుళ్లూరు ఠాణాలో ఫిర్యాదు చేశామని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!