Konijeti Rosaiah : రోశయ్య పార్థివదేహానికి ప్రముఖుల నివాళి
Updated : 05 Dec 2021 10:29 IST
1/22
రోశయ్య అంతిమయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు
2/22
టీపీసీసీ, ఏపీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి, శైలజానాథ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు
3/22
కాంగ్రెస్ అధిష్ఠానం తరఫున వచ్చి నివాళులర్పిస్తున్న ఎంపీ మల్లికార్జున ఖర్గే
4/22
టీపీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత
5/22
ఎమ్మెల్యే సీతక్క
6/22
గాంధీభవన్ వద్ద పరిస్థితి
7/22
మాజీ సీఎం రోశయ్య పార్థివదేహం వద్ద పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మాజీ కేంద్రమంత్రి, అగ్ర కథానాయకుడు చిరంజీవి
8/22
మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు
9/22
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
10/22
మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
11/22
తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
12/22
తెదేపా నాయకురాలు నన్నపనేని రాజకుమారి
13/22
కేంద్రమంత్రి కిషన్రెడ్డి
14/22
గండ్ర దంపతులు
15/22
పరస్పరం అభివాదం చేసుకుంటున్న తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
16/22
రోశయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఏపీ మంత్రులు బొత్స, బాలినేని, వెలంపల్లి తదితరులు
17/22
మంత్రి పేర్నినాని
18/22
పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పిస్తున్న మంత్రి బాలినేని
19/22
ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, ఏపీ మంత్రుల బృందం
20/22
మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్
21/22
విషాదంలో రోశయ్య సతీమణి
22/22
నివాళులర్పిస్తున్న కుటుంబ సభ్యులు
Tags :