వైభవంగా చక్రస్నానం

Updated : 15 Oct 2021 15:18 IST
1/15
శ్రీవారి దర్శనానంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాకు స్వామివారి చిత్రపటం అందజేస్తున్న ఈవో జవహర్‌రెడ్డి శ్రీవారి దర్శనానంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాకు స్వామివారి చిత్రపటం అందజేస్తున్న ఈవో జవహర్‌రెడ్డి
2/15
 శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన శ్రీవారి చక్రస్నానం ఘనంగా నిర్వహించారు శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన శ్రీవారి చక్రస్నానం ఘనంగా నిర్వహించారు
3/15
4/15
 శ్రీవారి చక్రస్నానం కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పాల్గొన్నారు శ్రీవారి చక్రస్నానం కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పాల్గొన్నారు
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ
12/15
13/15
ధ్వజస్తంభానికి మొక్కుతూ.. ధ్వజస్తంభానికి మొక్కుతూ..
14/15
తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ.. తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ..
15/15
అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి, మొక్కు చెల్లించుకుంటున్న సీజేఐ అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి, మొక్కు చెల్లించుకుంటున్న సీజేఐ

మరిన్ని